బ్రేకింగ్ న్యూస్
అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గండి మైసమ్మ సర్కిల్గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్: 39 పతకాలతో అదరగొట్టిన భారత్.. పట్టికలో టాప్-4లో ల్యాండింగ్!శ్రీలంక టెస్టులకు బుమ్రా దూరం.. టీమిండియాలోకి కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ‘ఆకిబ్ నబీ’!భోగాపురం ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీపాకిస్థానీ కశ్మీర్’ వ్యాఖ్యపై భారత్ ఆగ్రహం.. న్యూయార్క్ టైమ్స్‌కు ఘాటు హెచ్చరికప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ‘418’ విడుదల వాయిదా.. అధికారిక ప్రకటన చేసిన మైత్రీ మూవీ మేకర్స్కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన అజయ్ బాబుకు పవన్ కళ్యాణ్ అభినందనలులైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారిపై చర్యలు వేగం.. అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులుజపాన్‌లో భారీ భూకంపం.. కుమమోటో ఏయాన్ మాల్‌లో మృతులు, సహాయక చర్యలు ముమ్మరం‘జన నాయకన్’ మూవీ రివ్యూ: విజయ్‌కు భావోద్వేగ వీడ్కోలు.. అభిమానులకు మాస్ ఎంటర్‌టైనర్అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గండి మైసమ్మ సర్కిల్గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్: 39 పతకాలతో అదరగొట్టిన భారత్.. పట్టికలో టాప్-4లో ల్యాండింగ్!శ్రీలంక టెస్టులకు బుమ్రా దూరం.. టీమిండియాలోకి కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ‘ఆకిబ్ నబీ’!భోగాపురం ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీపాకిస్థానీ కశ్మీర్’ వ్యాఖ్యపై భారత్ ఆగ్రహం.. న్యూయార్క్ టైమ్స్‌కు ఘాటు హెచ్చరికప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ‘418’ విడుదల వాయిదా.. అధికారిక ప్రకటన చేసిన మైత్రీ మూవీ మేకర్స్కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన అజయ్ బాబుకు పవన్ కళ్యాణ్ అభినందనలులైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారిపై చర్యలు వేగం.. అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులుజపాన్‌లో భారీ భూకంపం.. కుమమోటో ఏయాన్ మాల్‌లో మృతులు, సహాయక చర్యలు ముమ్మరం‘జన నాయకన్’ మూవీ రివ్యూ: విజయ్‌కు భావోద్వేగ వీడ్కోలు.. అభిమానులకు మాస్ ఎంటర్‌టైనర్
ఆంధ్రప్రదేశ్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

bhogapuram airoport launched by PM Modi
భోగాపురం ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు.

అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని ఇతర ప్రముఖులు టెర్మినల్ భవనాన్ని సందర్శించారు. అక్కడి ఆధునిక సదుపాయాలను, సాంకేతిక ప్రత్యేకతలను పరిశీలించారు.

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గండి మైసమ్మ సర్కిల్

ఈ సందర్భంగా జీఎమ్మార్ సంస్థ ప్రతినిధులు విమానాశ్రయ రూపకల్పన, చెక్-ఇన్ హాల్, ఇతర విశేషాలను ప్రధాని మోదీకి వివరించారు. ఎయిర్‌పోర్ట్ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను కూడా ప్రధాని ఆసక్తిగా తిలకించారు. ఈ నూతన టెర్మినల్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో విమానయాన సేవలు మరింత విస్తృతం కానున్నాయి.