తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర కార్యవర్గ ముఖ్యుల సమావేశం
సికింద్రాబాద్ బోయగూడా ముదిరాజ్ భవన్ లో తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం ఆత్మీయ సమ్మేళనం
తెలంగాణ ముదిరాజు జర్నలిస్టు సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చింతల నీలకంఠం, బోయిని శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల అధ్యక్షులను ఎన్నుకోవడం కొరకు ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి 10 జిల్లాల కన్వీనర్లను ఎన్నుకోవడం జరిగింది ఉమ్మడి జిల్లా కన్వీనర్లు గా ఉన్నటువంటి వారు ఉమ్మడి జిల్లాలో ఏ జిల్లా కొత్త జిల్లాలుగా ఏర్పడినావో ఆ జిల్లాలకు అధ్యక్షుల నియామకం జరిగే క్రమంలో వారి బాధ్యతను నిర్వహించడానికి ప్రస్తుతం కన్వీనర్లను నియమించడం జరిగింది ఉమ్మడి మహబూబ్నగర్ కన్వీనర్
జి .నర్సింలు ముదిరాజ్ నారాయణపేట జిల్లా కన్వీనర్ గా నవీన్ ముదిరాజ్ సిద్దిపేట జిల్లా కన్వీనర్ గా ,
పరమేశ్వర ముదిరాజ్ కో కన్వీనర్ గా బరిగే నర్సింలు. ముదిరాజ్ నిర్మల్ జిల్లా కన్వీనర్ గా హనుమాన్లు ముదిరాజ్.సంగారెడ్డి జిల్లా కన్వీనర్ గా ఏ. రాంబాబు కో కన్వీనర్ గా గోవర్ధన్ ముదిరాజ్ మెదక్ జిల్లా కన్వీనర్ గా వెంకటేశం ముదిరాజ్ కరీంనగర్ జిల్లా నేదురు సమ్మయ్య ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ గా క్రాంతి సునంద్ కుమార్ ముదిరాజ్.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల్ సుమన్ ముదిరాజ్ నల్గొండ జిల్లా కన్వీనర్ గా సైదులు ముదిరాజ్ హైదరాబాద్ జిల్లా బాపట్ల కృష్ణమోహన్ ముదిరాజ్ కో కన్వీనర్ గా గడ్డమీద శ్రీశైలం ముదిరాజ్ లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాల నుండి వచ్చినటువంటి ముదిరాజులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర కార్యవర్గ ముఖ్యుల సమావేశం
