నంద్యాల జిల్లాశ్రీశైలం వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఓకే కుటుంబం ఐదు మంది ఊరివేసుకొని ఆత్మహత్య నంద్యాల జిల్లా శ్రీశైలం ఆగస్టు 25 (గ్రామ దండోరా న్యూస్ ) శ్రీశైలం దేవస్థానంలోని వడ్డెర సత్రమునందు సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తింపు గత నెల 28న ఆటోలో వచ్చి వడ్డెర సత్రంలో రూమ్ 11ను తీసుకున్నట్లుగా సమాచారం3 రోజులుగా బయటకు రాకపోవడం దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన సత్రం నిర్వాహకులు తలుపులు తెరచి చూడగా బాత్రూమ్ లో ముగ్గురు మహిళలు,ఫ్యాన్ కు ఇద్దరు పురుషులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు మృతి చెందిన వారు సత్యసాయి జిల్లా బత్తుపల్లి వారు మృతుల వివరాలు సుధాకర్(36)సం,గోగుల ఆదిలక్ష్మి(50)సం,మల్లేశ్వరి(45)సం,శ్రీదేవి(33)సం,మణికంఠ(15)సం ఆత్మహత్యకు అప్పులు మరియు ఆర్థిక ఇబ్బందులే కారణంగా భావిస్తున్న పోలీసులు ఈ ఘటన స్థలానికి దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఘటన స్థలానికి చేరుకొని మృతుల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
నంద్యాల జిల్లాశ్రీశైలం వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఓకే కుటుంబం లో ఐదు మంది ఊరివేసుకొని ఆత్మహత్య
