బ్రేకింగ్ న్యూస్
క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడిక్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
హైదరాబాద్

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్ , సఫ్ధర్ నగర్ E బ్లాక్ లో పర్యటించారు

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు  అల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్ , సఫ్ధర్ నగర్ E బ్లాక్ లో పర్యటించారు

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్ , సఫ్ధర్ నగర్ E బ్లాక్ లో పర్యటించారు ..ప్రధానంగా ఈ ప్రాంతంలో రోడ్లు,మంచి నీటి సమస్యకు సంబంధించి అధికారులు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సత్వరమే చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రచించాలని దానికి సంబంధించి నిధులకు ఇబ్బందులేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.. అలాగే కాముని చెరువు అభివృద్ధి పనులు పరిశీలించి HMDA అధికారులకు పలు సూచనలు చేశారు.. సున్నం చెరువు నుంచి మైసమ్మ చెరువు వరకు నాలా రిటర్నింగ్ వాల్ పనులు చేపట్టాలని సూచించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించడంలో ఎటువంటి రాజీ లేకుండా గత పది ఏళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, అనాటి మంత్రి కేటీఆర్ సహకారంతో అల్లాపూర్ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చామని.. ఇంకా పెండింగ్లో ఉన్న పనులకు నిధులు మంజూరైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవి పెండింగ్లో పడటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను అందించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ గౌసిద్దీన్, డివిజన్ అధ్యక్షులు లింగాల ఇలయ్య, వీరారెడ్డి అధికారులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్ , సఫ్ధర్ నగర్ E బ్లాక్ లో పర్యటించారు ..ప్రధానంగా ఈ ప్రాంతంలో రోడ్లు,మంచి నీటి సమస్యకు సంబంధించి అధికారులు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సత్వరమే చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రచించాలని దానికి సంబంధించి నిధులకు ఇబ్బందులేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.. అలాగే కాముని చెరువు అభివృద్ధి పనులు పరిశీలించి HMDA అధికారులకు పలు సూచనలు చేశారు.. సున్నం చెరువు నుంచి మైసమ్మ చెరువు వరకు నాలా రిటర్నింగ్ వాల్ పనులు చేపట్టాలని సూచించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించడంలో ఎటువంటి రాజీ లేకుండా గత పది ఏళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, అనాటి మంత్రి కేటీఆర్ సహకారంతో అల్లాపూర్ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చామని.. ఇంకా పెండింగ్లో ఉన్న పనులకు నిధులు మంజూరైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవి పెండింగ్లో పడటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను అందించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ గౌసిద్దీన్, డివిజన్ అధ్యక్షులు లింగాల ఇలయ్య, వీరారెడ్డి అధికారులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

ముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపి

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]