బ్రేకింగ్ న్యూస్
క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడిక్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
హైదరాబాద్

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్ సృజన ని కలిశారు.. ఈ సందర్భంగా కూకట్పల్లిలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై ప్రధానంగా చర్చించారు

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్  సృజన ని కలిశారు.. ఈ సందర్భంగా కూకట్పల్లిలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై ప్రధానంగా చర్చించారు

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్ సృజన ని కార్యాలయంలో కలిశారు.. ఈ సందర్భంగా కూకట్పల్లిలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై ప్రధానంగా చర్చిస్తూ… కూకట్పల్లిలోని ప్రకాష్ నగర్ రోడ్డు విస్తీర్ణం …. మెట్రో నుంచి మూసాపేట మీదుగా వెళ్లే వైట్ హౌస్ రోడ్డు తెరిచేలాగా…. మూసాపేట్ చౌరస్తా నుండి కైతలాపూర్ బ్రిడ్జి వరకు రోడ్డు అభివృద్ధి… మరియు కుత్బుల్లాపూర్ నుంచి రైల్వే అండర్ పాస్ వర్కు వేగంగా జరిగే విధంగా చూడాలని… అన్నిటికీ నిధులు మంజూరయ్యాయని పనులు మాత్రం వేగవంతంగా జరగడం లేదని వివరించారు…. అలాగే ఫతే నగర్ బ్రిడ్జి పనులు సత్వరమే ప్రారంభమయ్యేలా చూడాలని మరియు బోయినపల్లి డివిజన్ కు సంబంధించి బోయినపల్లి ప్రధాన రహదారి నుంచి అస్మత్పేట వెళ్లే అంబేద్కర్ రోడ్డు విస్తీర్ణ ….మరియు బాలానగర్ నుంచి వై జంక్షన్ మీదుగా ఎర్రగడ్డ వరకు బ్రిడ్జ్ ….మెట్రో నుంచి కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ వరకు బ్రిడ్జి నిర్మాణం ….మరియు అన్ని లింక్ రోడ్లు ఓపెన్ చేయాలని.. మరియు కైత్లాపూరు ఫ్లైఓవర్ దిగగానే కెపిహెచ్బి వచ్చే యూటర్న్ దగ్గర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని దాన్ని కూడా సరిదిద్దాలని… కెపిహెచ్బి

ముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపి

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]