కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్ సృజన ని కార్యాలయంలో కలిశారు.. ఈ సందర్భంగా కూకట్పల్లిలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై ప్రధానంగా చర్చిస్తూ… కూకట్పల్లిలోని ప్రకాష్ నగర్ రోడ్డు విస్తీర్ణం …. మెట్రో నుంచి మూసాపేట మీదుగా వెళ్లే వైట్ హౌస్ రోడ్డు తెరిచేలాగా…. మూసాపేట్ చౌరస్తా నుండి కైతలాపూర్ బ్రిడ్జి వరకు రోడ్డు అభివృద్ధి… మరియు కుత్బుల్లాపూర్ నుంచి రైల్వే అండర్ పాస్ వర్కు వేగంగా జరిగే విధంగా చూడాలని… అన్నిటికీ నిధులు మంజూరయ్యాయని పనులు మాత్రం వేగవంతంగా జరగడం లేదని వివరించారు…. అలాగే ఫతే నగర్ బ్రిడ్జి పనులు సత్వరమే ప్రారంభమయ్యేలా చూడాలని మరియు బోయినపల్లి డివిజన్ కు సంబంధించి బోయినపల్లి ప్రధాన రహదారి నుంచి అస్మత్పేట వెళ్లే అంబేద్కర్ రోడ్డు విస్తీర్ణ ….మరియు బాలానగర్ నుంచి వై జంక్షన్ మీదుగా ఎర్రగడ్డ వరకు బ్రిడ్జ్ ….మెట్రో నుంచి కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ వరకు బ్రిడ్జి నిర్మాణం ….మరియు అన్ని లింక్ రోడ్లు ఓపెన్ చేయాలని.. మరియు కైత్లాపూరు ఫ్లైఓవర్ దిగగానే కెపిహెచ్బి వచ్చే యూటర్న్ దగ్గర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని దాన్ని కూడా సరిదిద్దాలని… కెపిహెచ్బి
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్ సృజన ని కలిశారు.. ఈ సందర్భంగా కూకట్పల్లిలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై ప్రధానంగా చర్చించారు
