బ్రేకింగ్ న్యూస్
క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడిక్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
ఆంధ్రప్రదేశ్

బీసీలకు సామాజిక న్యాయం, ప్రత్యేక సంక్షేమ మంత్రిత్వ శాఖ అవసరంవిద్య, ఉద్యోగాలు, స్వయం ఉపాధి, సబ్సిడీలు, సామాజిక భద్రతపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి: డాక్టర్ సిపాన గుణవతి అన్నారు

బీసీలకు సామాజిక న్యాయం, ప్రత్యేక సంక్షేమ మంత్రిత్వ శాఖ అవసరంవిద్య, ఉద్యోగాలు, స్వయం ఉపాధి, సబ్సిడీలు, సామాజిక భద్రతపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి: డాక్టర్ సిపాన గుణవతి అన్నారు

బీసీలకు సామాజిక న్యాయం, ప్రత్యేక సంక్షేమ మంత్రిత్వ శాఖ అవసరంవిద్య, ఉద్యోగాలు, స్వయం ఉపాధి, సబ్సిడీలు, సామాజిక భద్రతపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి: డాక్టర్ సిపాన గుణవతివిశాఖపట్నం: ఆగస్టు 17 దేశ జనాభాలో బీసీలు సుమారు 52 శాతంగా ఉన్నప్పటికీ, విద్య, ఉద్యోగాలు, స్వయం ఉపాధి, ఆర్థికాభివృద్ధి, సామాజిక భద్రత, రాజకీయ ప్రాతినిధ్యం వంటి రంగాల్లో వారికి తగిన ప్రాధాన్యత లభించడం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్, సంఘ సేవకురాలు డాక్టర్ సిపాన గుణవతి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారుబీసీల సంక్షేమానికి కేంద్రంలో ప్రత్యేక బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రస్తుతం వివిధ శాఖల ద్వారా అమలవుతున్నప్పటికీ, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, సామాజిక భద్రత తదితర అంశాలను సమగ్రంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల కోసం అమలు చేస్తున్న విద్యా స్కాలర్‌షిప్‌లు, హాస్టల్ సదుపాయాలు, ఉన్నత విద్యా సహాయం, స్వయం ఉపాధి రుణాలు, సబ్సిడీలు, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని డాక్టర్ గుణవతి సూచించారు. ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, పథకాలపై సరైన అవగాహన లేక అనేక మంది అర్హులు వాటిని వినియోగించుకోలేకపోతున్నారని అన్నారు.బ్యాంకుల వద్ద బీసీ లబ్ధిదారులకు ఇబ్బందులు తొలగించాలిముఖ్యంగా స్వయం ఉపాధి పథకాల కింద రుణాలు, సబ్సిడీలు పొందేందుకు బ్యాంకులను ఆశ్రయించే బీసీ యువత, మహిళలు అనవసర జాప్యం, తిప్పలు, దరఖాస్తుల పెండింగ్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని ఆమె తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో బ్యాంకులు కీలక భాగస్వాములుగా వ్యవహరించాల్సి ఉందని, అర్హులైన లబ్ధిదారులను అనవసరంగా తిప్పడం, కారణం లేకుండా దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచడం లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి ఆరోపణలు వస్తే ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.బ్యాంకు అధికారుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, అనవసర జాప్యం లేదా నిబంధనలకు విరుద్ధమైన చర్యలు విచారణలో రుజువైతే, సంబంధిత అధికారులపై వర్తించే నిబంధనల ప్రకారం క్రమశిక్షణాత్మక, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డాక్టర్ గుణవతి డిమాండ్ చేశారు. అదే సమయంలో అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి నిబంధనల ప్రకారం పారదర్శకంగా రుణాలు, సబ్సిడీలు అందేలా బ్యాంకులపై సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలని సూచించారు.అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవాలిబీసీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో బీసీల విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆమె కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీసీల సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో సమిష్టిగా చర్చించి, ప్రత్యేక బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీలకు మెరుగైన విద్యా–ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహాయం, సామాజిక భద్రత వంటి అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.బీసీలకు కేవలం సంక్షేమ పథకాలు ప్రకటించడం మాత్రమే కాకుండా, విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాలు, సామాజిక రంగాల్లో గౌరవప్రదమైన ప్రాతినిధ్యం మరియు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని డాక్టర్ సిపాన గుణవతి స్పష్టం చేశారు.“బీసీలకు పథకాలు ప్రకటించడం మాత్రమే ప్రభుత్వ బాధ్యత కాదు. ఆ పథకాల సమాచారం ప్రతి బీసీ కుటుంబానికి చేరడం, అర్హులైన వారికి ఎటువంటి వివక్ష, జాప్యం, ఇబ్బందులు లేకుండా ప్రయోజనం అందడం, బీసీలకు సామాజిక గౌరవం మరియు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా మాత్రమే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుంది” అని డాక్టర్ గుణవతి పేర్కొన్నారు.

నంద్యాల జిల్లాశ్రీశైలం వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఓకే కుటుంబం లో ఐదు మంది ఊరివేసుకొని ఆత్మహత్య

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]